‘లెమ్మీ బీ’ కి రూ.13.5 కోట్ల నిధులు
హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ- ‘లెమ్మీ బీ’కి రూ.13.5 కోట్ల నిధులు లభించాయి. ఇందులో రూ.11.5 కోట్లు ఈక్విటీ మూలధనం కాగా, రూ.2 కోట్లు అప్పుగా సమకూరింది. పెట్టుబడి సంస్థలైన మల్టిప్లై వెంచర్స్, వామి కేపిటల్, సత్వ ఫ్యామిలీ ఆఫీస్, అనికట్ కేపిటల్
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ- ‘లెమ్మీ బీ’కి రూ.13.5 కోట్ల నిధులు లభించాయి. ఇందులో రూ.11.5 కోట్లు ఈక్విటీ మూలధనం కాగా, రూ.2 కోట్లు అప్పుగా సమకూరింది. పెట్టుబడి సంస్థలైన మల్టిప్లై వెంచర్స్, వామి కేపిటల్, సత్వ ఫ్యామిలీ ఆఫీస్, అనికట్ కేపిటల్ ఏఐఎఫ్, గ్రిప్ ఇన్వెస్ట్మెంట్లు ఈక్విటీ మూలధనాన్ని అందించాయి. వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు ‘లెమ్మీ బీ’ వెల్లడించింది. అంతేగాక దుబాయ్, యూఎస్, ఆస్ట్రేలియా దేశాలకు విస్తరించనున్నట్లు, కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టనున్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం