Petrol, Diesel Price: కొనసాగిన పెట్రో ధరల వడ్డన.. ఇవాళ ఎంత పెరిగాయంటే?
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు కొనసాగుతూనే ఉంది. దేశీయ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ఇవాళ కూడా ఇంధన ధరలను పెంచాయి. తెలంగాణలో పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు కొనసాగుతూనే ఉంది. దేశీయ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ఇవాళ కూడా ఇంధన ధరలను పెంచాయి. తెలంగాణలో పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.40, డీజిల్ 105.49కి చేరింది. ఏపీలో పెట్రోల్పై 87పైసలు, డీజిల్పై 83పైసలు పెంచడంతో గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.26, డీజిల్ రూ.106.87, విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.121.06, డీజిల్ రూ.106.67కు చేరింది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం