జెండావిష్కరణలోనూ అసమ్మతి రాజకీయాలు
స్వాతంత్య్ర సమరంలో మండలంలోని చౌళూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రామానికి చెందిన ఇద్దరు బ్రిటీష్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించారు. వారి స్మారకార్థం గ్రామస్థులు 1947 ఆగస్టు 15న గ్రామంలో చిహ్నాన్ని నిర్మించారు. ఇక్కడ వేడుకలు జరపడానికి గ్రామస్థులు కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్
చౌళూరులో ఉద్రిక్తత
జెండా స్తూపం వద్ద వాదులాడుకొంటున్న అధికారులు, గ్రామస్థులు
హిందూపురం పట్టణం, న్యూస్టుడే: స్వాతంత్య్ర సమరంలో మండలంలోని చౌళూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రామానికి చెందిన ఇద్దరు బ్రిటీష్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించారు. వారి స్మారకార్థం గ్రామస్థులు 1947 ఆగస్టు 15న గ్రామంలో చిహ్నాన్ని నిర్మించారు. ఇక్కడ వేడుకలు జరపడానికి గ్రామస్థులు కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ ఇక్కడ అధికారికంగా నిర్వహిస్తారని, ఆ సమయంలో మాత్రమే వేడుకలు జరగాలని ఆదివారం అధికార యంత్రాంగం స్థానికులకు హుకుం జారీ చేసింది. రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్ ఉన్నతాధికారులు గ్రామానికి వెళ్లి ఆదేశాలు జారీ చేయడం వివాదంగా మారింది. కేసులు పెట్టినా సరే... సోమవారం ఉదయం తాము జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు జరుపుతామని స్థానిక నాయకులు అధికారులకు తేల్చి చెప్పారు. ఇలా రెండు వర్గాలు పట్టుబట్టడం వెనుక రాజకీయాలే కారణమమని తెలుస్తోంది. గ్రామంలో వేడుకల నిర్వహణ వెనుక అధికార పార్టీలో అసమ్మతి నాయకుల్లో ముఖ్యుడైన పార్టీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి, గ్రామీణ మండల ఎంపీపీ, గ్రామ సర్పంచి తదితరులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామంలోని ఇక్బాల్ వర్గీయులు ఈ సమాచారాన్ని ఆయనకు చేరవేయడం, ఆయన వద్ద కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అధికారులను, పోలీసులను రంగంలోకి దించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి