Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం చేసుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది.
తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం చేసుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఏటీసీ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. సోమవారం 80, 964 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు తితిదే తెలిపింది. 27,657 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయ ఉత్సవం నిర్వహించనున్నారు. పార్వేట మండపం వద్ద ఈ వేడుక జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. భూ భస్మాసుర అస్ర్తం
[ 06-05-2024]
భూమికి అన్నదాతకు ఉన్న సంబంధం విడదీయరానిది.. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే భూ దేవతను కొలిచే వారి శ్వాస ఆడాలంటే నేలపై అరక తిరగాడాలి.. ఆ భూమి దూరమైతే జీవితం లేనట్లేనని భావిస్తారు.. -
దేవుడా.. పోస్టల్ బ్యాలెట్కూ కష్టపడాలా..!
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది.. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కలెక్టరేట్లో ఐదు గంటలకుపైగా క్యూలో నిల్చొన్నారు. ఇతర జిల్లాల్లో ఓటు కలిగి.. -
నమ్మి ఓటేస్తే.. ముంచావేం జగన్
[ 06-05-2024]
సీఎం జగన్ పేరు వింటేనే నిరుద్యోగుల్లో మండిపాటు ధోరణి వ్యక్తమవుతోంది.. ఎందుకంటే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు జగన్.. -
వైకాపా ప్రచారంపై తెదేపా అభ్యంతరం
[ 06-05-2024]
పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారు. -
హద్దులు దాటి వైకాపా ప్రచారం
[ 06-05-2024]
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రం గేటు వద్ద వైకాపా అభ్యర్థి భరత్, ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు విస్మరించి ఓట్లు అభ్యర్థించారు. దీంతో తెదేపా శ్రేణులు అక్కడికి రాగా. -
వైకాపా సర్పం నీడలో కుప్పం
[ 06-05-2024]
కుప్పం ప్రశాంతతకు నిలయం. త్రిరాష్ట్ర కూడలిగా ఉన్న ఈ ప్రాంతాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారు. -
‘రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దు’
[ 06-05-2024]
మంత్రి రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దని శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని జంబాడ సమీప నెహ్రునగర్లో లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
వైకాపా అభ్యర్థి అర్ధనగ్న ప్రదర్శన
[ 06-05-2024]
నగదు పంచుతున్న వారిని అడ్డుకోవాలని చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. -
ముసుగు తీసి.. వైకాపా సేవలో తరించి..
[ 06-05-2024]
సేవ చేసేందుకు వచ్చామని గొప్పలు చెప్పిన వాలంటీర్లు.. ఇప్పుడు రాజీనామా చేసి ముసుగు తొలగించి ఏకంగా వైకాపా కార్యకర్తలుగా మారిపోయారు. -
క్యూలైన్లలో అస్వస్థతకు గురై భక్తుడి మృతి
[ 06-05-2024]
బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చి ఓ భక్తుడు క్యూలైనులో అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. -
ఉద్యోగులు.. ఓటేయకూడదని..
[ 06-05-2024]
జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గందరగోళంగా మారింది. ఆర్వోల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఓటేసేందుకు పోటెత్తిన ఉద్యోగులకు కనీసం తాగునీరు, నీడనిచ్చేందుకు షామియాలు ఏర్పాటు చేయలేకపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్