logo

జయ.. జయహే.. మహిషాసురమర్దిని

మహర్నవమి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో అమ్మవారికి మహిషాసురమర్దినిగా అలంకరణ చేశారు.

Published : 05 Oct 2022 03:53 IST

బాపట్ల కన్యకా పరమేశ్వరి ఆలయంలో బాలికల నృత్యాభినయం

మహర్నవమి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో అమ్మవారికి మహిషాసురమర్దినిగా అలంకరణ చేశారు. అమ్మవారికి కుంకుమార్చనలు, చండీహోమాలు నిర్వహించారు. పలుచోట్ల బతుకమ్మల అలంకరణ పోటీలు నిర్వహించారు.

- బాపట్ల, వేమూరు, న్యూస్‌టుడే

వేమూరు:జంపనిలో మహిషాసురమర్దినిగా అమ్మవారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని