logo

అనుసంధాన రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలి

కరీంనగర్‌ తీగల వంతెన అనుసంధాన రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌తో కలిసి కలెక్టరేట్‌ నూతన భవన నిర్మాణ పనులు, అప్రోచ్‌ రోడ్డు పనులు పరిశీలించారు.

Updated : 04 Oct 2022 06:25 IST

ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరాజు

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ తీగల వంతెన అనుసంధాన రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌తో కలిసి కలెక్టరేట్‌ నూతన భవన నిర్మాణ పనులు, అప్రోచ్‌ రోడ్డు పనులు పరిశీలించారు. పనులు వేగవంతంగా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి, ఈఈ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని