4017 ప్రవేశాలు.. రప్పిస్తే ప్రయోజనాలు
రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన బడిబాట ప్రత్యేక డ్రైవ్ శుక్రవారం ముగిసింది. ఈనెల 3 నుంచి 17 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తేదీ వరకు కొత్త ప్రవేశాల కోసం డ్రైవ్ను, 13 నుంచి 17 వరకు రోజు వారీగా కార్యక్రమాలను నిర్వహించేలా
జిల్లాలో ముగిసిన బడి బాట ప్రత్యేక డ్రైవ్
బాలల ప్రవేశాల నమోదుపై ప్రచారం చేస్తున్న గంగాధర మండలం ఓద్యారం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు
న్యూస్టుడే, కరీంనగర్ విద్యావిభాగం : రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన బడిబాట ప్రత్యేక డ్రైవ్ శుక్రవారం ముగిసింది. ఈనెల 3 నుంచి 17 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తేదీ వరకు కొత్త ప్రవేశాల కోసం డ్రైవ్ను, 13 నుంచి 17 వరకు రోజు వారీగా కార్యక్రమాలను నిర్వహించేలా రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళికను రూపొందించింది. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు జిల్లా విద్యా శాఖకు అందించిన లెక్కల ప్రకారం విద్యార్థులు పాఠశాలలు ప్రారంభం కాగానే వస్తే కొంత మేర కళకళలాడనున్నాయి.
ఆపసోపాల మధ్య...
బడి బాటకు వంతుల వారీగా ఉపాధ్యాయుల హాజరవడం, కొన్ని చోట్ల ఇంకా సెలవుల్లోనే ఉండటం, మరి కొందరు కార్యక్రమానికి దూరంగా ఉండడం, విద్యాశాఖ కోరిన వివరాలను నమోదు చేయకపోవడం వంటివి జరిగాయి. జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో కూడా ఈ విషయాలు నిజమని తేలడంతో 268 పాఠశాలలకు డీఈవో తాఖీదులు జారీ చేయడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లో ఏదో మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారనే అపవాదు ఉపాధ్యాయుల్లో ఉంది. ఓ వైపు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం ముగిసినా కొన్ని పాఠశాలల్లో శుక్రవారం నాటికి కొందరు విధుల్లో చేరకుండా సెలవుల్లోనే ఉంటూ సొంత పనుల్లో నిమగ్నమయ్యారనే
రోపణలున్నాయి.
* 675 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో 4017 మంది బాలలు కొత్తగా ప్రవేశాలు నమోదు చేసుకున్నట్లు వివరాలు చెబుతున్నాయి.
* గత విద్యా సంవత్సరంలో కొత్తగా 2321 మంది బడిబాట ద్వారా ప్రవేశాలు పొందారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సంఖ్య పెరిగింది.
* 1వ తరగతిలో మొత్తం 1812 మంది ప్రవేశాలు నమోదు చేసుకోగా వారిలో అంగన్వాడీల నుంచి వస్తున్న వారు 1250, ప్రైవేటు పాఠశాలల నుంచి వస్తున్న వారు 313, నేరుగా ప్రవేశాలు పొందుతున్న వారు 249 మంది ఉన్నారు.
* 2 నుంచి 12వ తరగతుల వరకు ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పేర్లు నమోదు చేసుకున్న వారు 2205 మంది ఉన్నారు.
* జిల్లా విద్యాశాఖ వివరాల ప్రకారం ప్రవేశాలు తీసుకున్న పాఠశాలల సంఖ్య 503గా పేర్కొంటున్నారు. వాస్తవానికి జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మిగిలిన పాఠశాలల్లో ప్రవేశాల సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అంకితభావంతో కృషి చేస్తేనే..
ఈసారి ప్రవేశాల నమోదు పెంచడం శుభపరిణామమే. వారిని బడులకు రప్పించడం ఉపాధ్యాయులకు ఓ పరీక్షగానే నిలవనుంది. ఇప్పటి వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పాఠశాలలకు చేరకపోవడం, మరో వైపు ఉపాధ్యాయుల కొరత, విద్యావాలంటీర్ల నియామకాలు లేకపోవడం వంటివి ప్రవేశాలకు ప్రతిబంధకాలుగా మారనున్నాయి. ఉపాధ్యాయులు అంకితభావంతో బాలలను బడికి రప్పించుకునేలా కృషి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!