logo

కాంగ్రెస్‌లో చేరిన భారాస సొసైటీ డైరెక్టర్

భారాసకు చెందిన కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం కాంగ్రెస్ లో చేరారు.

Published : 28 Mar 2024 11:46 IST

కారేపల్లి: భారాసకు చెందిన కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్  ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  సొసైటీ ఛైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, బానోతు రామ్మూర్తి నాయక్, సొసైటీ డైరెక్టర్ హీరాలాల్ తదితరులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని