ఛార్జీల పెంపుపై ఎగిసిన నిరసనలు
పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల కాలంలో పలుమార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై ఎనలేని
నిరసన తెలుపుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెదేపా నాయకులు, కార్యకర్తలు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల కాలంలో పలుమార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై ఎనలేని భారం వేశారని ఆరోపించారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను నిరసిస్తూ నగరంలోని తెదేపా కార్యాలయ ఆవరణలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్, కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నాగేంద్రకుమార్, పి.రవికుమార్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, నాయకులు మహేష్ గౌడ్, తిరుపాల్బాబు, నంది మధు, అబ్బాస్, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు ఆర్టీసీ (బి.క్యాంపు), న్యూస్టుడే: డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం దారుణమని, వెంటనే తగ్గించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన ఛార్జీలకు నిరసనగా నగరంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ధర్నా కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి నగేష్ అధ్యక్షత వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జాల కాటసాని కథ తేల్చుదాం
[ 07-05-2024]
గజ్జల కొండలో రూ.కోట్ల విలువైన గ్రావెల్ను తవ్వేశారు.. వక్ఫ్ భూములు కబ్జా చేశారు.. జగన్నాథగట్టు భూములు కొల్లగొట్టారు.. పాత్రికేయుల భూములు కబ్జా చేశారు.. కబ్జాల రెడ్డి.. కాటసాని కథ తేల్చుదామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాణికేశ్వరస్వామి భూములు ఆక్రమించారని, నకలీ పత్రాలు సృష్టించారని దుయ్యబట్టారు. -
ఉద్యోగుల ఓట్లు గల్లంతు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. -
రవ్వలకొండ చరిత్రకు సమాధి
[ 07-05-2024]
కాలజ్ఞానం చరిత్రను మట్టి మాఫియా ఖతం చేస్తోంది.. ‘అధికారం’ తోడుగా ఉండటం.. యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతోంది.. 2000 హెక్టార్లలో విస్తరించిన రవ్వలకొండను మట్టి మాఫియా తవ్వేస్తోంది. -
ఉద్యోగుల ఓట్లు గల్లంతు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో వందలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడా సరైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదు. -
రవ్వలకొండ చరిత్రకు జలసఆది
[ 07-05-2024]
కలుషిత జలం పురవాలసులను కలవరపెడుతోంది. తాగునీటి పైపులైన్లు ఏకంగా మురుగు కాలువల్లోనే ఉండటంతో తాగునీటిలో మురుగు కలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. -
‘స్మార్ట్’గా జగన్ బురిడీ
[ 07-05-2024]
మధ్య తరగతి కుటుంబాల కోసం లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.. ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం.. అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.! -
రానున్నది చంద్రన్న రాజ్యం: తిక్కారెడ్డి
[ 07-05-2024]
రానున్నది చంద్రన్న రాజ్యమని కర్నూలు జిల్లా తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తిలక్నగర్, చెన్నకేశవకాలనీలో ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడుతో కలిసి ప్రచారం చేశారు. -
మాదిగలను మోసం చేసిన వైకాపాకు బుద్ధి చెప్పాలి: మంద కృష్ణ మాదిగ
[ 07-05-2024]
రాష్ట్రంలో మాదిగలను మోసం చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామంలో మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నిర్వహిస్తున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
8 వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం
[ 07-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది ఈ నెల 6, 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి సృజన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు