logo

కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం

మండలం కేంద్రమైన కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు.

Updated : 28 Mar 2024 15:57 IST

మంత్రాలయం గ్రామీణం: మండలం కేంద్రమైన కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల గూర్చి అందరికీ వివరించారు. కార్యక్రమములో సీనియర్ నాయకులు ముత్తు రెడ్డి, రామిరెడ్డి, నర్సిరెడ్డి, సొట్టయ్య, కోసిగయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని