ఓటు విలువ తెలియజెప్పండి.. బహుమతి గెలుచుకోండి
ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మీరు మొదటిసారి ఓటు హక్కును వినియోగిస్తున్నారా.. అయితే, ఈ అవకాశం మీకోసమే.
కర్నూలు సచివాలయం: ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మీరు మొదటిసారి ఓటు హక్కును వినియోగిస్తున్నారా.. అయితే, ఈ అవకాశం మీకోసమే. మన భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ముప్పై సెకండ్ల వీడియో చేయండి. ఆ వీడియోలో ఓటు యొక్క ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని వివరించి జిల్లా స్వీప్ నోడల్ అధికారి గారి మెయిల్ ఐడీకీ పంపించండి. వాటిలో మూడు బెస్ట్ వీడియోలను సెలెక్ట్ చేసి బహుమతి అందజేస్తాము. దీనితోపాటు జిల్లా కలెక్టరు గారి చేతుల మీదుగా ప్రశంసపత్రాన్ని అందజేస్తాం.
వీడియో పంపించవలిసిన ఆఖరి సమయం: మే 6వ తేదీ, సాయంత్రం 6 గంటలు.
వీడియో పంపించవలిసిన చిరునామా: kurnoolsveepnodalofficer@gmail.com
అర్హులు: జిల్లాకు చెందిన మొదటిసారి ఓటు వేసే 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు.
జారీచేయువారు: కలెక్టరు & జిల్లా ఎన్నికల అధికారి, కర్నూలు జిల్లా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిందితుడు రిమాండ్కు తరలింపు
[ 08-05-2024]
పత్తికొండ మండలంలో రెండు రోజుల క్రితం పుచ్చకాయల మాటకు చెందిన ఓబులేసు అనే వ్యక్తిపై కొడవలితో దాడి చేశారు. -
అభివృద్ధిపై పాలక వర్గాలను నిలదీయండి
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాయలసీమలో ఓట్లు అడగడానికి వచ్చే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులను రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులు, ఉపాధి అంశాలపై ప్రశ్నించి నిలదీయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క అన్నారు. -
30 వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరిక
[ 08-05-2024]
మంత్రాలయం మండలం ఓంనగర్ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై.. నిరంతర నిఘా
[ 08-05-2024]
మండలంలో జీపీఆర్ఎస్తో అనుసంధానించి కెమెరాలతో ఏర్పాటు చేసిన వాహనం ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారులు సుదర్శన్ రెడ్డి, బాబు భాస్కర్ తెలిపారు. -
గెలిపిస్తే నియోజవర్గాన్ని అభివృద్ధి చేస్తా..
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మిగనూరు నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నియోజవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. -
తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 08-05-2024]
పట్టణంలోని 29 వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరఫున తెదేపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపాకు ఓటు వేస్తే రైతుల భూములు స్వాహా
[ 08-05-2024]
వైకాపాకు ఓటువేస్తే రైతుల భూములన్నీ స్వాహా చేస్తారని మండల ఇన్ఛార్జ్ మల్లికార్జున గౌడ్, తెదేపా నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యుడు మీనాక్షి నాయుడు, రజిని, బోగేష్, పోతురాజు రాముడు, కొండ గోవిందు అన్నారు. -
జగన్ మూకల భూస్మాసుర హస్తం
[ 08-05-2024]
పంట కాల్వలు ఖతం .. ఎసైన్డు భూములు పరాధీనం.. ఆలయ భూముల ఆరగింపు.. ఇలా ‘ఖాళీ’ జాగా కనిపిస్తే చాలు పాదం మోపుతారు.. చదును చేసి.. స్థిరాస్తి జెండా పాతేస్తున్నారు. జాగా కనిపిస్తే.. పాగా వేసేయడమే అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోతోంది. -
వైకాపా స్టిక్కరు వద్దంటే.. పరిహారం రాదు
[ 08-05-2024]
పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామంలో వైకాపా ప్రచారంలో భాగంగా ఇంటింటికీ సిద్ధం స్టిక్కర్లను అతికించడం వివాదంగా మారింది. -
ప్రశ్నించే గొంతుకలపై కత్తి
[ 08-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు.. అక్రమాలపై నిలదీస్తే కేసులు.. నిరసన తెలిపితే అణచివేశారు. అడుగడుగునా జగన్ నియంతృత్వ పోకడ ప్రదర్శించారు. -
జగన్ అరాచకంపై బిగిసిన పిడికిలి
[ 08-05-2024]
ప్రశ్నిస్తే.. నోరు నొక్కేస్తారు. సమస్య ప్రస్తావిస్తే.. అణచివేస్తారు. ఇదేమని అడిగితే.. అణగదొక్కుతారు. ఉద్యమాలకు దిగితే.. ఉన్మాదంతో విరుచుకుపడుతున్నారు. పోరుబాటలో నడిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. -
గనుల వాటా..జగన్ టాటా
[ 08-05-2024]
గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10-25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు డీఎంఎఫ్ నిధులు వినియోగించుకోవాలని జీవో నంబరు 36 చెబుతోంది. -
బనగానపల్లిలో ఉద్రిక్తత
[ 08-05-2024]
బనగానపల్లి పట్టణంలో తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు దాడులకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలో సంతమార్కెట్ పరిసరాల్లో ప్రచారానికి తెదేపా కార్యకర్తలు వెళ్లారు. -
వెలుగోడు రైతులకు జగన్ ఉరి
[ 08-05-2024]
కరవు సీమలో ఆధునిక దేవాలయం తెలుగుగంగ ప్రాజెక్టు. నేల, నాగలిని నమ్ముకున్న రైతన్నకు కృష్ణ వెనుక జలాలతో ఈ ప్రాజెక్టు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలుగుగంగ నీళ్లు నాలుగేళ్లుగా రబీలో విడుదల చేయడం లేదు. -
రండి రండి.. ఓటుకు రూ.3 వేలు
[ 08-05-2024]
నందికొట్కూరులో రెండో రోజు మంగళవారం పోస్టల్ బ్యాలట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు వైకాపా నాయకులు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చి ఓటు వేసేటప్పుడు తమకు చూపించివేయాలన్నారు. -
నూర్బాషా కార్పొరేషన్కు ఏటా రూ.100 కోట్లు
[ 08-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నూర్బాషా కార్పొరేషన్ ఏట్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
చేనేత కుటుంబాలను ఆదుకుంటాం
[ 08-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కుటుంబాలను ఆదుకుంటామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
ఓటరు చీటీల పంపిణీ
[ 08-05-2024]
డోన్ పట్టణంలోని రెండో వార్డులో మల్లికార్జున అనే వాలంటీరు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఓటరు చీటీలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నాడనే విమర్శలు రేగాయి. -
తరలొచ్చిన ఉద్యోగులు.. వణికిపోయిన వైకాపా
[ 08-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తమ అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకుల దాడి
[ 08-05-2024]
తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడటంతో ఐదుగురికి గాయాలైన ఘటన ఆలూరు మండలంలోని అంగసకల్లులో మంగళవారం జరిగింది. -
జగన్ను సాగనంపుదాం
[ 08-05-2024]
నవరత్నాల పేరుతో మోసగించిన జగన్ను ఇంటికి సాగనంపి చంద్రబాబుకు పట్టం కట్టాలని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
గడపకొచ్చిన పోలింగ్ కేంద్రం
[ 08-05-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా జిల్లాలో వయో వృద్ధులు, దివ్యాంగులకు ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన మంగళవారం తెలిపారు. -
ఉరుములు.. మెరుపులు
[ 08-05-2024]
ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నందవరంలో అత్యధికంగా 34.2 మి.మీ. పడింది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఉద్యోగులు బారులు తీరారు.. వారిని ప్రలోభపెట్టేందుకు వైకాపా నాయకులు శతవిధాల ప్రయత్నం చేశారు.. వారిని ఉద్యోగులు ఏమాత్రం పట్టించుకోలేదు.. -
ప్రజల ఆస్తులకు రక్షణ కరవు
[ 08-05-2024]
జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు రక్షణ కరవైందని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి పేర్కొన్నారు. -
నగదు, వస్తువుల స్వాధీనం
[ 08-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటరు హెల్ప్లైన్, సువిధ యాప్, సి.విజిల్, జిల్లా కాల్ సెంటర్ తదితర వాటి ద్వారా వచ్చిన 5 వేల ఫిర్యాదులకుగాను 4,985 వరకు పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం