logo

అరాచక పాలన అంతం చేయాలి

కౌతాళం మండలంలో తిప్పలదొడ్డి, కరిణి గ్రామాల్లో కుటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Published : 18 Apr 2024 21:08 IST

కౌతాళం: కౌతాళం మండలంలో తిప్పలదొడ్డి, కరిణి గ్రామాల్లో కుటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనతో విసుగు చెందిన ప్రజలు అరాచక, అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమములో మండలము నందు సీనియర్ నాయకులు చిన్న సిద్దయ్య, నీలకంఠ రెడ్డి,గుండప్పా, లక్కె గోవిందు గ్రామ నాయకులు కార్యకర్తలు, జనసేనికులు, భాజపా నాయకులు ఈరన్న మొదలగు తెలుగు యువత పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని