27న ఉద్యోగ మేళా
షుగర్ కంపెనీల్లో ఉన్న ఖాళీల భర్తీకి గాను ఉద్యోగార్థులకు ఈ నెల 27న మహబూబ్నగర్ జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, పిల్లలమర్రిరోడ్లో ఉద్యోగమేళా
మహబూబ్నగర్ అర్బన్ : షుగర్ కంపెనీల్లో ఉన్న ఖాళీల భర్తీకి గాను ఉద్యోగార్థులకు ఈ నెల 27న మహబూబ్నగర్ జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, పిల్లలమర్రిరోడ్లో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి బి.రాఘవేందర్సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామకృష్ణాపురం, కొత్తకోటలో ఉన్న ఎన్ఎస్ఎల్ షుగర్స్ లిమిటెడ్, క్రిష్ణవేణి షుగర్స్ కంపెనీల్లో ఇంజినీర్ ట్రైనీ(మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్), ఫీల్డ్ కోఆర్డినేÆట్ ట్రైన్సీ, ల్యాబ్ కెమిస్ట్ ట్రైనీస్, అక్కౌంట్్స ట్రైనీస్ వివిధ పోస్టుల్లో మొత్తం 26 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బీటెక్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రిక్, ఇన్స్స్ట్రూమెంటేషన్), ఎంఎసీˆ్స (షుగర్స్ టెక్, ఆల్కాహాల్ టెక్, కెమిస్రీˆ్ట, కెమిస్రీˆ,్ట బీఎసీˆ్స అగ్రికల్చర్, బీజడ్సీˆ, ఎంపీˆసీˆ) డిప్లోమా ఇన్ అగ్రికల్చర్, బీకాం చదివి 18 - 35 లోపు వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు పాన్కార్డు, ఆధార్కార్డుతో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఉద్యోగ మేళాకు హాజరు కావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల వారీగా నెలకు రూ.13వేల నుంచి రూ.20వేలు వేతనం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు చరవాణి నంబర్లు 9550205227, 9885462005లను సంప్రదించాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.