శిబిరాల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: హరీశ్రావు
కంటివెలుగు శిబిరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్, వైద్యసిబ్బందిని మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, పాలనాధికారి, జిల్లా వైద్యాధికారి
సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: కంటివెలుగు శిబిరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్, వైద్యసిబ్బందిని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. దగ్గరిచూపు కళ్లద్దాలు అవసరమయ్యే వారికి వెంటనే అందజేయాలని సూచించారు. పట్టణంలోని 43వ వార్డు బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి హాజరైన వృద్ధులు, మహిళలను శిబిరం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి పరీక్షలు చేశారని, కళ్లద్దాలు ఎంతమందికి పంపిణీ చేశారనే వివరాలను సిబ్బంది ద్వారా ఆరా తీశారు. మంత్రి వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా పాలనాధికారి ప్రశాంత్జీవన్ పాటిల్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, సుడా ఛైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి ఉన్నారు.
పనుల్లో వేగం పెరగాలి
సిద్దిపేట: జిల్లా సమగ్ర ప్రగతిలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, ర.భ. శాఖ ఈఈ సుదర్శన్రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి సిద్దిపేట, గజ్వేల్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. సిద్దిపేట రింగు రోడ్డు నిర్మాణం తీరుపై ఆరా తీశారు. మార్చిలోపు పూర్తి చేయాలన్నారు. సిద్దిపేట నుంచి ఎన్సాన్పల్లికి రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని, వేగిరం చేయాలన్నారు. వెటర్నరీ కళాశాల అడ్మిషన్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు ఫోన్లో సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి దరి చేరాలంటే..గులాబీ గుబాళించాలి
[ 09-05-2024]
నర్సాపూర్ ప్రాంతంలోని లక్షల ఎకరాల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు, శాశ్వతంగా సాగు నీరందించేందుకు కాళేశ్వరం ప్రధాన కాల్వల పనులను ప్రారంభించాం.. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
నేతల చూపు.. పల్లెల వైపు
[ 09-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు. -
‘భాజపాతోనే దేశాభివృద్ధి’
[ 09-05-2024]
దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలో ఉండాలని, ప్రధాని మోదీతోనే సాధ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. -
జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: మంత్రి సురేఖ
[ 09-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 09-05-2024]
‘లోక్సభ ఎన్నికల సమర్థ నిర్వహణకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. పటిష్ఠ నిఘాతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. -
షెట్కార్ విజయానికి కృషి చేయండి: మంత్రి
[ 09-05-2024]
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
మాదిగలను మోసం చేసిన సీఎం రేవంత్, కేసీఆర్: మందకృష్ణ
[ 09-05-2024]
మాదిగలను సీఎం రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. -
‘రివర్స్ గేర్లో రాష్ట్రంలో పాలన’
[ 09-05-2024]
‘కొత్త ప్రభుత్వం అధికారంలో వస్తే మంచి పథకాలు రావాలి... ప్రజలకు మేలు జరగాలి... అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక పాలన పూర్తిగా రివర్స్ గేర్లో నడుస్తుంది.. మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు. -
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
[ 09-05-2024]
రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్, మరోవైపు భాజపా నాయకులు అస్థిర పరిచేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. -
నవోన్మేశమే.. ‘యువా’శయం
[ 09-05-2024]
ఎన్నికలు ఏవైనా.. యువ భాగస్వామ్యం కీలకం. వారు తీసుకునే నిర్ణయం సమాజ ప్రగతికి దోహదపడుతుంది. -
రేవంత్రెడ్డి.. మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం
[ 09-05-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి.. స్వల్ప కాలంలోనే మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్