logo

సినీనటుడు చిరంజీవి కుటుంబం రాక

దోమకొండ సంస్థానాధీశుల వారసులైన కామినేని అనిల్‌కుమార్‌- శోభన రెండో కూతురు అనుష్ప వివాహం సందర్భంగా ఆదివారం గడీకోటలో పోచమ్మ పండగ నిర్వహించనున్నట్లు ఫోర్ట్‌ ట్రస్ట్‌ సీనియర్‌ మేనేజర్‌ బాబ్జీ, ఇన్‌ఛార్జి నర్సింహారెడ్డి తెలిపారు.

Published : 05 Dec 2021 06:00 IST

నేడు గడీకోటలో పోచమ్మ పండగ

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండ సంస్థానాధీశుల వారసులైన కామినేని అనిల్‌కుమార్‌- శోభన రెండో కూతురు అనుష్ప వివాహం సందర్భంగా ఆదివారం గడీకోటలో పోచమ్మ పండగ నిర్వహించనున్నట్లు ఫోర్ట్‌ ట్రస్ట్‌ సీనియర్‌ మేనేజర్‌ బాబ్జీ, ఇన్‌ఛార్జి నర్సింహారెడ్డి తెలిపారు. ఈ వేడుకకు వధువు అక్క ఉపాసనతోపాటు సినీనటులు చిరంజీవి, రామ్‌చరణ్‌, అపోలో ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి కుటుంబసభ్యులు హాజరుకానున్నట్లు సమాచారం. వారి రాక కోసం హెలిప్యాడ్‌తో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని