logo

పోక్సో కోర్టు పి.పి.గా వసంత్‌

నిజామాబాద్‌ జిల్లా పోక్సో కోర్టు పి.పి.గా బంటు వసంత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు సంవత్సరాల పాటు ఆయన భాద్యతలు నిర్వర్తించనున్నారు. నిజామాబాద్‌

Published : 15 Jan 2022 03:16 IST

నిజామాబాద్‌ న్యాయవిభాగం: నిజామాబాద్‌ జిల్లా పోక్సో కోర్టు పి.పి.గా బంటు వసంత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు సంవత్సరాల పాటు ఆయన భాద్యతలు నిర్వర్తించనున్నారు. నిజామాబాద్‌ పట్టణంలోని దుబ్బకు చెందిన వసంత్‌.. 2008లో సీనియర్‌ న్యాయవాది కృష్ణానంద్‌ దగ్గర చేరారు. జిల్లా కోర్టులో సివిల్‌, క్రిమినల్‌ న్యాయవాదిగా పని చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని