ఎలుకల భయంతో కస్తూర్బా విద్యార్థినులకు టీకాలు
ఎలుకలు కరుస్తాయనే భయంతో మాచారెడ్డి మండలం ఆరేపల్ల్లిస్టేజ్ సమీపంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు ఆదివారం సాయంత్రం పీహెచ్సీలో టీకాలు ఇప్పించారు.
మాచారెడ్డి, న్యూస్టుడే: ఎలుకలు కరుస్తాయనే భయంతో మాచారెడ్డి మండలం ఆరేపల్ల్లిస్టేజ్ సమీపంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు ఆదివారం సాయంత్రం పీహెచ్సీలో టీకాలు ఇప్పించారు. మూడు రోజుల క్రితం పాఠశాలలో రాత్రి కాపలాదారుగా పని చేస్తున్న వ్యక్తిని ఎలుక కరిచింది. ఈ విషయం విద్యార్థినుల ముందు చర్చించగా రాత్రుళ్లు తమపై నుంచీ తిరుగుతున్నాయని చెప్పారు. సోమవారం నుంచి వారికి పరీక్షలు ఉండటంతో పాఠశాల సిబ్బంది ముందు జాగ్రత్తగా మాచారెడ్డి పీహెచ్సీకి తీసుకొచ్చి టీటీ, యాంటీ రేబిస్ టీకాలు వేయించారు. ‘న్యూస్టుడే’ ఈ విషయంపై సెక్టోరల్ అధికారిణి ఉమారాణిని వివరణ కోరగా కస్తూర్బాను సందర్శించి విచారణ చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లా అభివృద్ధి బాధ్యత నాది
[ 09-05-2024]
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. -
‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. -
నిఘా నీడన ఎన్నికలు
[ 09-05-2024]
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 09-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
ఉపాధి కల్పించండి సారూ..
[ 09-05-2024]
ఉపాధి హామీ పనులు కల్పించడం లేదంటూ జిల్లాలో ఇటీవల కూలీలు నిరసన తెలుపుతున్నారు. -
ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 09-05-2024]
పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలో సౌర యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. -
ఎన్నికల ప్రచారం చివరి దశకు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. -
స్కాన్ చెయ్.. చదివెయ్
[ 09-05-2024]
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. -
అడ్డూఅదుపూ లేని అక్రమ దందా
[ 09-05-2024]
డిచ్పల్లిలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిర్మాణాలు, ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. -
ఓట్ల పండగకు ఆహ్వానం
[ 09-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
పకడ్బందీ తనిఖీలు.. ప్రలోభాలపై చర్యలు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్