logo

విశాల్ జన సభకు తరలిన భాజపా శ్రేణులు

మెదక్ జిల్లా అల్లదుర్గ్ లో జగనున్న భాజపా విశాల్ జన సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు.

Published : 30 Apr 2024 17:25 IST

ఎల్లారెడ్డి పట్టణం: మెదక్ జిల్లా అల్లదుర్గ్ లో జగనున్న భాజపా విశాల్ జన సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణం, మండలంలోని పలు గ్రామాల నుంచి భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు దేవేందర్, బలకిషన్, ఎస్.ఎన్ రెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింలు, పట్టణ అధ్యక్షుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని