బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ అర్బన్, న్యూస్టుడే: బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. నిజామాబాద్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్తో కలిసి మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా కుట్ర చేస్తోందన్నారు. దేశంలో కుల గణన చేపట్టాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుంటే భాజపా అంగీకరించడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా బడా వ్యాపారుల అప్పులు మాఫీ చేస్తోందని ఆరోపించారు. ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. సమాజాన్ని విడదీసి, మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతోందన్నారు. మహేశ్ కుమార్గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఇండియా కూటమి విజయం తథ్యమన్నారు. కవిత, అర్వింద్ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఇంటింటి ప్రచారానికి వెళ్తుంటే మహిళలు తమకు ఘన స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. నీతి నిజాయతీగా ఉండే జీవన్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్, నగర అధ్యక్షుడు కేశ వేణు, గడుగు గంగాధర్, రత్నాకర్, రాజేంద్ర ప్రసాద్, భక్తవత్సలం, జావిద్ అక్రం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామాల్లో మురుగు నీటి సమస్య పరిష్కరించాలి
[ 21-05-2024]
మండలంలోని అనేక గ్రామాలలో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లలో వినియోగించిన నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. -
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
[ 21-05-2024]
మద్యానికి బానిసై ఉరి పెట్టుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. -
నాగిరెడ్డిపేటలో రాజీవ్ గాంధీ వర్ధంతి
[ 21-05-2024]
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. -
ఐకేపీ కార్యాలయాన్ని సందర్శించిన డీఆర్డీవో
[ 21-05-2024]
నాగిరెడ్డిపేట్ మండల ఐకేపీ కార్యాలయాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్ నాయక్ సందర్శించారు. -
పసుపు పంటకు జై
[ 21-05-2024]
తొలకరి రాగానే జూన్ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
మట్టి.. కనిపెట్టి
[ 21-05-2024]
ఎండాకాలం వచ్చిందంటే చాలు పొడి దుక్కుల సమయంలో మట్టి నమూనాలు సేకరించడం ఒక్కప్పుడు ఆనవాయితీగా ఉండేది. -
టెట్ ప్రారంభం
[ 21-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. -
చరిత్ర శిథిలం.. పాలకులూ.. పట్టించుకోరా..
[ 21-05-2024]
నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు. -
నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి
[ 21-05-2024]
మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని పాలనాధికారి జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఫలితాలు మెరుగయ్యేనా..?
[ 21-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది. -
ఆరోగ్యశ్రీలో అడ్డదారులు
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్నగర్కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్నకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. -
సదరం స్లాట్.. ఇక నిరంతరం
[ 21-05-2024]
అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలతో ఎప్పుడైనా మీ-సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ప్రతి నెలా రెండు, నాలుగో వారాల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. -
ఓపెన్ జిమ్ను సందర్శించిన బల్దియా ఛైర్పర్సన్
[ 21-05-2024]
జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు ప్రాంతంలోని ఓపెన్జిమ్ను పురపాలక ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సోమవారం సందర్శించారు. -
ప్రగతి పరిశీలన..
[ 21-05-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పనులు, సంక్షేమ పథకాలు పల్లెల్లో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించే నిమిత్తం ఎంసీహెచ్ఆర్డీ యంత్రాంగం రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతీ మాలీవాల్ కేసులో బిభవ్ ముంబయికి తరలింపు
-
డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం
-
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ
-
అతడి ప్రవర్తనకు భయపడ్డా: కాజల్ అగర్వాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు సిగ్నల్ వ్యవస్థే లేదా..?