అందరి సహకారంతో జాతర్లు
పార్వతీపురంలో 29 నుంచి 31 వరకు జరగనున్న ఇప్పలపోలమ్మ, ఎర్రకంచెమ్మ బంగారమ్మ జాతర్లకు సుమారు అయిదు లక్షల మంది భక్తులు వచ్చే వీలుందని, ప్రజల సహకారంతో భారీ ఏర్పాట్లు చేసినట్లు ఇప్పలపోలమ్మ ఆలయ కమిటీ సభ్యులు బి.జయబాబు,
5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
కరపత్రాలు విడుదల చేస్తున్న కమిటీ సభ్యులు
పార్వతీపురం పట్టణం, పురపాలక, న్యూస్టుడే: పార్వతీపురంలో 29 నుంచి 31 వరకు జరగనున్న ఇప్పలపోలమ్మ, ఎర్రకంచెమ్మ బంగారమ్మ జాతర్లకు సుమారు అయిదు లక్షల మంది భక్తులు వచ్చే వీలుందని, ప్రజల సహకారంతో భారీ ఏర్పాట్లు చేసినట్లు ఇప్పలపోలమ్మ ఆలయ కమిటీ సభ్యులు బి.జయబాబు, బి.సీతారాం తెలిపారు. శనివారం జాతర కరపత్రాలు విడుదల చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పట్టణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించామన్నారు. మంగళవారం సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే జోగారావు విరాళంగా ప్రకటించిన రూ.లక్షను ఫ్లోర్ లీడర్ ఎం.రవికుమార్ కమిటీ సభ్యులకు అందజేశారు.
తాగునీటి సమస్య రానీయొద్దు
పార్వతీపురం, న్యూస్టుడే: జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో హేమలత ఆదేశించారు. శనివారం పోలీసు, రెవెన్యూ, పురపాలక, దేవదాయ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా ట్యాంకర్లతో అందించాలని, గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి పురపాలికకు అదనంగా మూడు ట్యాంకర్లు అందజేయాలన్నారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు బందోబస్తుకు అదనంగా సిబ్బందిని రప్పిస్తున్నట్లు సీఐ కృష్ణారావు తెలిపారు. ప్రధాన కూడళ్లలో వైద్య శిబిరాలు, 108, 104 వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. కమిషనరు రామప్పలనాయుడు, తహసీల్దారు శివన్నారాయణ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లు కట్టలేక పోయారు
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం జగన్మోహనరెడ్డి నెరవేర్చలేదు. -
9న చీపురుపల్లికి చంద్రబాబు
[ 07-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చీపురుపల్లిలో 9న ప్రజాగళం భారీ బహిరంగ సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నట్లు తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. -
మా ‘గడప’కొస్తే.. తరిమికొడతాం!!
[ 07-05-2024]
నమ్మి ఓట్లేశాం.. అభివృద్ధి చేస్తారని భావించాం.. మా పిల్లలకు భవిష్యత్తునిస్తారని కలలుగన్నాం.. కానీ ఈ ఐదేళ్లలో ఆక్రమణలపై పెట్టిన దృష్టి మా కష్టాలపై పెట్టలేదు..మా అవస్థలను చూడలేదు.. ఉద్యోగాల కోసం మా యువకులు పడుతున్న శ్రమను గుర్తించలేదు. -
నోట్లతో ఎర.. బెదిరింపులు జర
[ 07-05-2024]
పార్వతీపురం నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నికల విధులకు తీసుకున్నారు. వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేశారు. -
ఊడిపోతున్నాయ్... పంకా రెక్కలు
[ 07-05-2024]
పంకా రెక్కలు ఊడిపోతున్నాయ్.. ఇంతకాలం వైకాపాను నమ్మి తామేం కోల్పోయామో ఆ పార్టీ నేతలు, శ్రేణులతో పాటు ప్రజలు గ్రహించారు. -
దేవుడికే ‘జగన్’ శఠగోపం
[ 07-05-2024]
శతాబ్దాల చరిత్ర సొంతం.. ఉట్టిపడే శిల్పకళా సౌందర్యం.. భక్తకోటికి దైవసాన్నిహిత్యం.. ఇలా ఎన్నో విశిష్టతల సమాహారం.. అందుకే ఉభయ జిల్లాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలది ప్రత్యేక స్థానం.. -
పోస్టల్ బ్యాలెట్లు.. ఉద్యోగుల ఇక్కట్లు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో భాగంగా ఓట్లేసేందుకు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జేఎన్టీయూ గురజాడ విద్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది. -
రాజీనామా చేసిన వాలంటీర్లకు జీతాలు చెల్లింపు
[ 07-05-2024]
ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇలా ఉద్యోగాలు వదులుకున్న వారికి గౌరవవేతనం చెల్లించకూడదు. -
జగనన్న కాలనీల్లో బినామీలు!
[ 07-05-2024]
ఉభయ జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో బినామీలు పాగా వేస్తున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులోనే రాజకీయాలు, ఒత్తిళ్లు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్