జోగారావుకు స్వగ్రామంలో ఝలక్
పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నియంత పోకడలను తట్టుకోలేక స్వగ్రామం బలిజిపేట మండలంలోని చిలకలపల్లి నాయకులు వైకాపా నుంచి బయటకు వచ్చారు.
చిలకలపల్లిలో తెదేపా తీర్థం పుచ్చుకున్న వైకాపా నాయకులు
విజయచంద్రతో కలిసి నినాదాలు చేస్తున్న చిలకలపల్లి గ్రామస్థులు
పార్వతీపురం, న్యూస్టుడే: పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నియంత పోకడలను తట్టుకోలేక స్వగ్రామం బలిజిపేట మండలంలోని చిలకలపల్లి నాయకులు వైకాపా నుంచి బయటకు వచ్చారు. జోగారావు ఎమ్మెల్యే అయ్యాక కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టి ఒంటెద్దుపోకడలకు పాల్పడ్డారని, మీతో మేము ఉండలేమంటూ చిలకలపల్లికి చెందిన 150 కుటుంబాల్లోని వందల మంది వైకాపా వీడి కూటమి అభ్యర్థి విజయచంద్ర సమక్షంలో పార్వతీపురం కార్యాలయంలో పసుపు కండువాలు కప్పుకొన్నారు. ఇన్నాళ్లు నిర్బంధంలో ఉన్న తాము సంకెళ్లు తెంచుకొన్మానని వైకాపా నుంచి వచ్చిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు రంగుముద్రి సంజీవరావు పేర్కొన్నారు. తెదేపాలో చేరిన వారిలో ఆర్.జగన్నాథం, ఆర్.రాంబాబు, ఆర్.రామదాసు, ఆర్.ఉమామహేశ్వరరావు, ఎస్.శంకరరావు, ఎ.అప్పలస్వామి, ఎ.వెంకటస్వామి, బి.సాంబయ్య, ఎ.మధు, డి.ప్రసాద్, ఎ.చిట్టిబాబు, ఎం.సింహాచలం, టి.వెంకటరమణ, ఎ.ప్రసాద్, వి.కాశీవిశ్వనాథ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
[ 30-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు యంత్రాంగానికి సహకరించాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్కుమార్ మెహర్ద అన్నారు. -
అందరూ నన్ను తిట్టుకుంటే.. మీరు ఓట్లు దండుకుంటారా..
[ 30-04-2024]
ఒకటా.. రెండా.. 26 నెలలుగా నన్ను ఏ ఒక్క నాయకుడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నాపై రాళ్లు తేలి.. గుంతలుగా మారడంతో ఎందరో ప్రయాణికులు అదుపుతప్పి నన్నే తిట్టుకున్నారు. -
వైకాపా నుంచి భారీగా వలసలు
[ 30-04-2024]
మండలంలోని చెముడు వైకాపా ఎంపీటీసీ సభ్యుడు చింతల గోపాలకృష్ణ సోమవారం తెదేపాలో చేరారు. సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు కండువా వేసి ఆహ్వానించారు. -
పైసాచికత్వం
[ 30-04-2024]
మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అనుబంధమన్నావు అనాధలా వదిలేశావు!
[ 30-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన సాలూరులో వేల కుటుంబాలకు జీవనాధారం ఆటోనగర్. పద్నాలుగేళ్ల కిందట దీనికి బీజం పడింది. ఇది అభివృద్ధి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు కార్మికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. -
నీకు చేతులెలా వచ్చాయమ్మా?
[ 30-04-2024]
మానవత్వం మంటగలిసిపోతోంది.. కళ్లు తెరవని పసిగుడ్డును దారుణంగా చెత్తలో పడేసిన ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. ఆండ్ర గ్రామానికి వెళ్లే వంతెన కింద చెత్తలో పసికందు మృతదేహం కనిపించింది. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
[ 30-04-2024]
మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన వివాహిత చందక పుష్ప బలవన్మరణానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. -
రాజీనామాకు ఒక్కరోజే గడువట!
[ 30-04-2024]
వాలంటీర్లంతా మే 1 లోగా రాజీనామా సమర్పించాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఈమేరకు స్థానిక నాయకులు వారిని కలిసి..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!