‘ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదు’
వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తగదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం లావేరు మండలం సుభద్రాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద
లోకేశ్ జన్మదినం సందర్భంగా కేక్ కోసి వేడుకలు చేస్తున్న కళా, తదితరులు
లావేరు గ్రామీణం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తగదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం లావేరు మండలం సుభద్రాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నారా లోకేశ్ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కోశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళా మాట్లాడుతూ అమ్మఒడి పథకం ఎక్కడికి పోయిందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, దీనికి ముగింపు పలకాలంటే యువత నడుం బిగించాలన్నారు. ఈ మూడేళ్లలో రహదారుల మరమ్మతుకు ఒక్కపైసా ఖర్చు చేయలేదన్నారు. ప్రతిఒక్కరిపైనా కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయన్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నేతలు ముప్పిడి సురేష్, పి.మధుబాబు, ప్రకాశరావు, మహేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ భక్షకులు
[ 10-05-2024]
అయిదేళ్లపాటు అవినీతి లేని పాలన అందించామంటూ సీఎం జగన్, వైకాపా నాయకులు ప్రచారాల్లో గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో కొందరు ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల దందాలు సాగించారు. -
అధ్యక్షా.. ఆమదాలవలసకు ఏం చేశారు?
[ 10-05-2024]
శాసనసభ సభాపతి అంటే ముఖ్యమంత్రి సైతం అధ్యక్షా అని పిలిచే పదవి. అంతటి హోదాలో ఉన్న వ్యక్తి నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి. ఐదేళ్ల పాలనలో స్వలాభం పైనే ధ్యాస పెట్టారు.. అభివృద్ధి ఊసే మరిచిపోయారు. -
ఐటీడీఏను వెళ్లగొట్టారు..!
[ 10-05-2024]
‘నా ఎస్సీలు..నా ఎస్టీలు..నా బీసీలు’ అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాల్లో ప్రేమ కురిపిస్తారు. వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నట్లు నమ్మిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి కనీస భరోసా దక్కడం లేదు. -
ఇంటింటిపై జగన్ బాదుడు
[ 10-05-2024]
శ్రీకాకుళం నగరం ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న విజయ్భాస్కర్ దంపతులు ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. వృద్ధురాలైన తల్లి, కుమార్తెతో కలిసి సొంతింటిలో జీవనం సాగిస్తున్నారు. -
పోలింగ్కు 48 గంటల ముందు కీలకం
[ 10-05-2024]
పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందు అత్యంత కీలకమని, ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను అనుసరించి సిబ్బంది పని చేయాలని ఎన్నికల పరిశీలకుడు శేఖర్ విద్యార్థి పేర్కొన్నారు. -
త్వరలోనే రామరాజ్యం
[ 10-05-2024]
రాష్ట్రానికి పట్టిన పీడ మరికొన్ని రోజుల్లో విరగడ కానుందని, త్వరలోనే రామరాజ్యం రాబోతోందని ఎంపీ రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. మొన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఇక వార్ వన్సైడ్ అయిపోయినట్లు తెలుస్తోందన్నారు. -
నెలకు రూ.4,000 పింఛను
[ 10-05-2024]
తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పలాస, ఇచ్ఛాపురం అభ్యర్థులు శిరీష, అశోక్ తెలిపారు. రెండు నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. -
మేము రాలేం.. మీరు వెళ్లండి..!
[ 10-05-2024]
శ్రీకాకుళం నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ప్రచార కార్యక్రమాలకు ఆదరణ తగ్గుతోంది. నిత్యం ఆయన వెంట తిరిగే భజన బృందాలే ప్రచారాల్లో కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం దూరంగా ఉంటున్నారు. -
నెమలి పింఛంపై అప్పన్న నిజ రూపం
[ 10-05-2024]
అరసవల్లికి చెందిన ప్రముఖ సూక్ష్మ చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయిక్ నెమలి పింఛంపై గీసిన సింహాద్రి అప్పన్న నిజరూపం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. -
అరసవల్లిలో ద్విశతావధానం
[ 10-05-2024]
తెలుగు భాష, సాహిత్యం, అవధానం వంటి ప్రక్రియల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు అరసవల్లిలో ద్విశతావధానం నిర్వహించనున్నట్లు సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం