logo

సైకత నివాళి

ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సైకత శిల్పం రూపొందించారు శిల్పి గేదెల హరికృష్ణ.

Published : 06 Jun 2023 04:46 IST

ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సైకత శిల్పం రూపొందించారు శిల్పి గేదెల హరికృష్ణ. ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ సైకత శిల్పం వద్ద సోమవారం కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని