చంద్రబాబుతోనే సంక్షేమ పాలన: ఎంపీ
చంద్రబాబుతోనే సంక్షేమ పాలన సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో బుధవారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్తో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు.
ప్రజలకు అభివాదం చేస్తున్న ఎంపీ రామ్మోహన్నాయుడు, చిత్రంలో తెదేపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్, తదితరులు
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: చంద్రబాబుతోనే సంక్షేమ పాలన సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో బుధవారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్తో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైకాపా పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలేని దుస్థితిలో మంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. కనీసం వీధి దీపాలు కూడా వేయించలేని వారు జిల్లాను ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అయిదేళ్లలో శ్రీకాకుళం- ఆమదాలవలస రహదారి వేయలేకపోయారని దుయ్యబట్టారు. ఆ రహదారిలో ఎంతో మంది ప్రాణాలు పోయినా పట్టించుకోలేదన్నారు. సీఎం రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారన్నారు. అంతకుముందు సింగుపురం సర్పంచి గుండ ఆదిత్యనాయుడుతో పాటు పలువురు వార్డు సభ్యులు, వంద కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవ్వాతాతల.. ఉసురు పోసుకుంటారా?
[ 30-04-2024]
ఓ వైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు ఇళ్లకు ఎక్కడో దూరాన ఉన్న బ్యాంకులు.. ఇవేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ పేరుతో అధికార పక్షానికి మేలు చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది. -
లెక్క తేలింది
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గడువు పూర్తవ్వడంతో బరిలో నిలిచే రేసుగుర్రాల లెక్క తేలింది. -
ఖాకీలకు జగనన్న కుచ్చుటోపీ
[ 30-04-2024]
ప్రజల ధన, మాన, ప్రాణాల పరిరక్షణకు పోలీసులు నిత్యం శ్రమిస్తుంటారు. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ అహర్నిశలు విధిలో నిర్వహణలో ఉంటారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
పాలకుల పక్షపాతం.. మారని పల్లెచిత్రం..!
[ 30-04-2024]
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మట్టి రహదారులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెదేపా హయాంలో బీటీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. -
జెండా మారుతోంది..
[ 30-04-2024]
లావేరు మండలం సహపురం పంచాయతీ హనుమంతపురం నుంచి వైకాపాకు చెందిన 50 కుటుంబాలు సోమవారం కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సమక్షంలో కూటమిలో చేరాయి. -
శ్రీకాకుళాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తాం
[ 30-04-2024]
శ్రీకాకుళాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ జయంతి పేర్కొన్నారు. -
బాబు సీఎం కావాలని దివ్యాంగుడి ప్రచారం
[ 30-04-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ దివ్యాంగుడు ఇచ్ఛాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. -
రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు
[ 30-04-2024]
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాదిగలు, మాదిగ ఉప కులాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆర్జే ప్రకాష్ వెల్లడించారు. -
అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలి
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారం వేళ అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలని ఎస్ఈబీ డీసీ డి.శ్రీరామచంద్రమూర్తి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్ఈబీ కార్యాలయంలో ఎస్ఈబీ ఏఎస్పీ డి.గంగాధరం అధ్యక్షతన సోమవారం ఎస్ఈబీ, ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. -
రూ.29.5 లక్షల నగదు స్వాధీనం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో సోమవారం భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. విశాఖపట్నం నుంచి మెళియాపుట్టికి ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.29.5 లక్షల నగదును శ్రీకాకుళం