పళ్లిపట్టులో వైభవంగా గంగజాతర
పళ్లిపట్టులో శ్రీకొళ్లాపురమ్మ, గంగమ్మ ఊరేగింపులు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి శ్రీకొళ్లాపురమ్మ ఆలయం ఎదుట నాదస్వర కచేరి, పాటకచేరి నిర్వహించారు. రాత్రి 10 గంటలకు శ్రీకొళ్లాపురమ్మను ప్రత్యేకంగా అలంకరించి పుష్పపల్లకిలో పట్టణ వీధుల్లో ఊరేగించారు.
వీపునకు కొక్కీలతో వేలాడుతున్న భక్తులు
పళ్లిపట్టు, న్యూస్టుడే: పళ్లిపట్టులో శ్రీకొళ్లాపురమ్మ, గంగమ్మ ఊరేగింపులు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి శ్రీకొళ్లాపురమ్మ ఆలయం ఎదుట నాదస్వర కచేరి, పాటకచేరి నిర్వహించారు. రాత్రి 10 గంటలకు శ్రీకొళ్లాపురమ్మను ప్రత్యేకంగా అలంకరించి పుష్పపల్లకిలో పట్టణ వీధుల్లో ఊరేగించారు. ఊరేగింపు బుధవారం ఉదయం 9 గంటలకు ముగిసింది. ఆ తర్వాత గంగమ్మను ప్రత్యేకంగా అలంకరించి పట్టణ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆ సమయంలో వెయ్యికండ్ల మట్టికుండలో పిండిదీపం వెలిగించి వాటిని భక్తుల శిరస్సుపై మోసి గంగమ్మను వెంబడించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. పలువురు భక్తులు విన్యాసాలు ప్రదర్శించారు. చివరిగా సాయంత్రం 6 గంటలకు గంగమ్మను ఏటికసం వద్ద గుంటలో నిమజ్జనం చేశారు.
ప్రత్యేక అలంకరణతో ఊరేగుతున్న గంగమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM