logo

అరుదైన కుందేలు పిల్లల స్వాధీనం

థాయ్‌లాండ్‌ నుంచి చెన్నై విమానాశ్రయానికి అక్రమంగా తీసుకొచ్చిన అరుదైన కుందేలు పిల్లలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఐయూ అధికారులు తెలిపారు. వారి కథనం మేరకు... చెన్నై విమానాశ్రయానికి మంగళవారం థాయ్‌లాండ్‌ నుంచి ఓ విమానం వచ్చింది. అందులోని ప్రయాణికులను తనిఖీ చేశారు.

Published : 19 May 2022 04:56 IST

స్వాధీనం చేసుకున్న జంతువులు

ట్రిప్లికేన్‌, న్యూస్‌టుడే: థాయ్‌లాండ్‌ నుంచి చెన్నై విమానాశ్రయానికి అక్రమంగా తీసుకొచ్చిన అరుదైన కుందేలు పిల్లలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఐయూ అధికారులు తెలిపారు. వారి కథనం మేరకు... చెన్నై విమానాశ్రయానికి మంగళవారం థాయ్‌లాండ్‌ నుంచి ఓ విమానం వచ్చింది. అందులోని ప్రయాణికులను తనిఖీ చేశారు. చెన్నైకి చెందిన ఓ యువకుడు అరుదైన కుందేలు పిల్లలను అక్రమంగా తరలించుకొచ్చినట్లు తెలిసింది. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని