logo

కన్న కొడుకును అమ్మేసిన తండ్రి

వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన మసూద్ తన కుమారుడు అయాన్(4)ను పోచమ్మ మైదాన్ ప్రాంతంలో అమ్మేశాడు.

Published : 29 May 2023 12:54 IST

వరంగల్‌ : వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన మసూద్ తన కుమారుడు అయాన్(4)ను పోచమ్మ మైదాన్ ప్రాంతంలో అమ్మేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి తన సోదరుడి సహాయంతో మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని