మే 3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన!
ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 3, 4వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.
నాలుగైదు ఎన్డీయే సభల్లో పాల్గొనే అవకాశం
ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 3, 4వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల్లో కనీసం నాలుగు లేదా ఐదు ఎన్డీయే బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొనేలా సమాలోచనలు జరుగుతున్నాయి. అనకాపల్లి, రాజమహేంద్రవరం, విజయవాడ, రాయలసీమ ప్రాంతంలో ఒక్కొక్క ఎన్డీఏ సభ జరగనుంది. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు త్వరలో ప్రత్యేకంగా సమావేశమై ప్రధాని పాల్గొనే సభలు, రోడ్షోలపై రూట్ మ్యాప్ ఖరారు చేస్తారని భాజపా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరాజు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శవరాజకీయాల కోసం జగన్ పేదలను బలితీసుకున్నారు: చంద్రబాబు
వైకాపా నేతలు కాకినాడను గంజాయి సిటీగా మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. -
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ.. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు: పవన్
వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. -
ఓడినా బలపడ్డాం.. ఐదు కోట్ల మందికి ధైర్యం నూరిపోశాం: పవన్ కల్యాణ్
ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. -
జగన్కు ప్యాలెస్లు.. పేదలకు పూరిళ్లా?: చంద్రబాబు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. -
జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది: వైఎస్ షర్మిల
పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
జగన్, జవహర్రెడ్డికి వృద్ధుల ఉసురు తగులుతుంది: వర్ల రామయ్య
జగన్ను అదికారంలో ఉంచడమే సీఎస్ జవహర్రెడ్డి లక్ష్యమని తెదేపా సీనియర్నేత వర్ల రామయ్య ఆరోపించారు. -
న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తోంది: వైఎస్ షర్మిల
జగన్ హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయాల్సిన అవసరమేంటి?: పవన్
జగన్ది డబుల్ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. -
వైకాపా అభ్యర్థి కార్యాలయంలో భారీగా తాయిలాలు.. సీజ్ చేసిన అధికారులు
నగరంలో భారీగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రజల భూములు.. ఇప్పుడు సైకో జగన్ గుప్పిట్లో..: చంద్రబాబు
ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీ డీజీపీ, సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: కనకమేడల
డీజీపీ, సీఎస్ను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్.. నరసన్నపేటలో ఓపెన్గానే ఓటేశారు!
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. నరసన్నపేట మండల పోలింగ్ కేంద్రానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. -
కనీవినీ ఎరగని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం: షర్మిల
‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. ‘‘మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ? పాక్షికంగానైనా అమలవుతోందా?.. -
పొన్నూరులో పవన్ సభ.. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ను ధ్వంసం చేసిన వైకాపా నేతలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సిన హెలిప్యాడ్ను వైకాపా నేతలు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరుడి ఇటుకల బట్టీ వద్ద మద్యం డంప్
తిరుపతి జిల్లా పాకాల మండలంలో పెద్దఎత్తున మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల తర్వాత ఒక్కొక్క నా కొ.. కథ చెబుతా: రోడ్షోలో వైకాపా అభ్యర్థి బెదిరింపులు
ఎన్నికల్లో అడ్డుపడితే.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క నా కొ... కథ చెబుతానంటూ ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగా బెదిరింపులకు దిగారు. -
మాజీ వాలంటీర్లకు వైకాపా డబ్బు సంచులు!
పోలింగ్ సమీపిస్తున్నవేళ.. రాజీనామాలు చేసిన వాలంటీర్ల చేత ఓటర్లకు డబ్బు పంచేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారు. -
రాచమల్లు అతి తెలివి.. వృద్ధుల వద్ద నటిస్తూ కుటిల రాజకీయాలు!
బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో పదేళ్లుగా కొనసాగుతున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి నోటి నుంచి నిరంతరం బూతుల జల్లు కురుస్తుంటుంది. -
‘ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతా’
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి... భాజపా అభ్యర్థి సత్యకుమార్ను ఉద్దేశిస్తూ బెదిరింపులు, దూషణలకు దిగారు. -
160కి పైగా గెలుస్తాం.. 25 ఎంపీ స్థానాలూ మనవే
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 160కిపైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
ఏ-1 కిట్టు.. యథావిధిగా ప్రచారం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ఇంకా పోలీసులు వైకాపా కోడ్నే అనుసరిస్తున్నారు. అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు