AP ICET Results : టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

ఆంధప్రదేశ్‌ ఐసెట్‌-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు.

Updated : 01 Oct 2021 13:46 IST

అమరావతి : ఆంధప్రదేశ్‌ ఐసెట్‌-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు. ఫలితాల్లో మొదటి ర్యాంకును ఎం.రామకృష్ణ(శ్రీకాకుళం) సాధించగా.. రెండో ర్యాంకును బండి లోకేశ్‌(అనంతపురం) సొంతం చేసుకున్నారు.

ఐసెట్‌ టాప్‌ 10 ర్యాంకర్ల వివరాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు