Purandeswari: సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపిన పురందేశ్వరి

భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపించారు.

Updated : 24 Mar 2024 17:28 IST

అమరావతి: భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సాక్షి పత్రికకు పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఆధార రహిత వార్తలు ప్రచురించారని రూ.20కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో తాము భాగస్వాములన్న వార్తపై పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె తరఫు న్యాయవాది సతీష్‌.. సాక్షి యాజమాన్యానికి నోటీసులు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని