నూతన సంవత్సరానికి సైకత శిల్పాలతో స్వాగతం

నూతన సంవత్సరానికి సైకత శిల్పులు ఘనంగా స్వాగతం పలికారు. అద్భుతమైన శిల్పాలను రూపొందించి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిస్సాలోని...

Published : 01 Jan 2021 13:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నూతన సంవత్సరానికి సైకత శిల్పులు ఘనంగా స్వాగతం పలికారు. అద్భుతమైన శిల్పాలను రూపొందించి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ బీచ్‌లో సైకత శిల్పాన్ని రూపొందించారు. టీకా అందుబాటులోకి వచ్చి దేశం, ప్రపంచం మళ్లీ మామూలు స్థితికి రావాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగానది ఒడ్డున పలువురు సైకత శిల్పులు రూపొందించిన శిల్పాలు ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి...

ఇదీ.. జనవరి 1 వెనుకున్న కథ!

తెగ తాగేశారు!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని