AP News: పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు

పల్నాడు జిల్లా క్రోసూరులో తెదేపా కార్యాలయానికి  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.

Updated : 08 Apr 2024 02:59 IST

అమరావతి: పల్నాడు జిల్లా క్రోసూరులో తెదేపా కార్యాలయానికి ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. తెదేపా కార్యాలయానికి నిప్పుపెట్టిన వారిని అరెస్టు శిక్షించాలని స్థానిక పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని