పాక్‌ కాల్పుల్లో అమరుడైన జవాన్‌

జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్‌ అమరుడయ్యాడు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి శుక్రవారం బాలాకోట్‌ సెక్టార్‌లో పాక్‌ సైనికులు కాల్పులు జరిపారు..........

Published : 01 Aug 2020 11:32 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్‌ అమరుడయ్యాడు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి శుక్రవారం రాత్రి బాలాకోట్‌ సెక్టార్‌లో పాక్‌ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్‌ మృతిచెందగా.. మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. పాక్‌ దుశ్చర్యలను భారత్‌ దీటుగా తిప్పికొట్టినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని