పవిత్ర స్థలాల సందర్శనలో రాహుల్, ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు మంగళవారం శ్రీనగర్లోని మాతా ఖీర్ భవానీ మందిరం, హజ్రత్బల్ దర్గాలను సందర్శించారు.
శ్రీనగర్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు మంగళవారం శ్రీనగర్లోని మాతా ఖీర్ భవానీ మందిరం, హజ్రత్బల్ దర్గాలను సందర్శించారు. ముందుగా గాందర్బల్ జిల్లాలో ఉన్న భవానీ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హజ్రత్బల్ దర్గాను సందర్శించారు. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
కోటి మంది మహిళా లబ్ధిదారులతో సెల్ఫీ.. సాధినేని యామిని శర్మ
-
India News
India Summons UK Official: లండన్లో ఖలిస్థాన్ అనుకూలవాదుల దుశ్చర్య.. బ్రిటన్ దౌత్యవేత్తకు సమన్లు
-
India News
ఒక్క రోజే 1,071 కొవిడ్ కేసులు.. దేశంలో మళ్లీ పెరుగుదల
-
World News
28 ఏళ్లకే 9 మందికి జన్మ.. సామాజిక మాధ్యమాల్లో వైరల్
-
Ts-top-news News
వరి పొలంలో భారీ మొసలి
-
Movies News
రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి