తమిళనాడువారు అయిదుగురి ఆచూకీ గల్లంతు

కోరమాండల్‌ రైలులో చెన్నై వచ్చేందుకు రిజర్వేషన్‌ చేసుకున్న తమిళనాడువాసుల్లో ఐదుగురి ఆచూకీ తెలియలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 05 Jun 2023 04:17 IST

చెన్నై. న్యూస్‌టుడే: కోరమాండల్‌ రైలులో చెన్నై వచ్చేందుకు రిజర్వేషన్‌ చేసుకున్న తమిళనాడువాసుల్లో ఐదుగురి ఆచూకీ తెలియలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో స్థానిక చిరునామా ఉన్న 127 మంది ప్రయాణికులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారి ఫోన్‌నంబర్ల ఆధారంగా ఆరా తీయగా, 122 మంది సురక్షితంగా ఉన్నట్టు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని