మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే

మరి కొద్దిసేపట్లో కేంద్రంలో నూతన మంత్రివర్గ కూర్పు జరగనుంది. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి

Updated : 08 Jul 2021 18:30 IST

దిల్లీ: మరి కొద్దిసేపట్లో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అనేక శాఖలకు కొత్త మంత్రులు రానున్నారు.  సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగే కార్యక్రమంలో మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది కొత్తవారే కాగా.. కొందరు సహాయ మంత్రులు పదోన్నతిపై కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే వీరంతా ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని