Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
తాను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్లు ఓ వెబ్సైట్ వార్త రాసిందని, దాన్ని సరిదిద్దుకోవాలని ‘జోష్’ సినిమా దర్శకుడు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘జోష్’ (Josh) సినిమాతో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)ను హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు వాసు వర్మ (Vasu Varma). ఇండస్ట్రీలో ఇదే పేరుతో ఉన్న మరో వ్యక్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్కాగా ఓ వెబ్సైట్ తన ఫొటోని ప్రచురించిందని, వీలైనంత త్వరగా పొరపాటును సరిదిద్దుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.
బయటకు వెళ్తే నా పరిస్థితేంటో అర్థం కావటం లేదు: దామిని
‘‘డ్రగ్స్ కేసుకు సంబంధించి నేను అరెస్ట్ అయ్యానంటూ ఓ వెబ్సైట్ వార్త రాసింది. నా ఫొటోను ప్రచురించింది. అది నిన్న మధ్యాహ్నం నుంచి అంతటా కనిపిస్తుంది. దాన్ని చూసి స్నేహితులంతా నాకు ఫోన్ చేశారు. లైట్ తీసుకుని కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. కానీ, ఆ న్యూస్ ఆధారంగా ఇతర వెబ్సైట్లు నా గురించి వార్తలు రాశాయి. సోషల్ మీడియాలోనూ పలు పోస్ట్లు వైరల్ అయ్యాయి. ఆ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. సినిమా పనులతో నేను చాలా బిజీగా ఉన్నా. నా గురించి ఇలా ఎందుకు రాశారని ఆరా తీయగా నా పేరుతో మరో వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నారని తెలిసింది. అది ఆయనకు సంబంధించిన న్యూస్ అనుకుంటున్నా. పొరపాటుగా రాసిన వారు దాన్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాల విషయంలో చిత్ర పరిశ్రమలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కొందరు సినీ ఫైనాన్షియర్లుతోపాటు ‘బస్తీ’ సినిమా దర్శక, నిర్మాత మంతెన వాసు వర్మను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వాసు వర్మ అరెస్ట్ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. మరోవైపు, హీరో నవదీప్ తెలంగాణ నార్కోటిక్ విభాగం పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. డ్రగ్స్ విక్రేత రామచందర్తో ఉన్న లింకులపై నవదీప్ను పోలీసులు ప్రశ్నించారు.
పలు హిట్ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్, కో- డైరెక్టర్గా పనిచేసిన వాసు వర్మ ‘జోష్’తో డైరెక్టర్గా మారారు. తర్వాత, సునీల్ హీరోగా ‘కృష్ణాష్టమి’ (2017) చిత్రం తెరకెక్కించారు. మధ్యలో కొన్ని చిత్రాలకు వేరే విభాగాల్లో పనిచేశారుగానీ దర్శకత్వం వహించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్గేల్తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ