Chiranjeevi: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

ప్రముఖ సినీనటుడు చిరంజీవి రాజమహేంద్రవరంలో పర్యటించారు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా

Updated : 01 Oct 2021 15:57 IST

రాజమహేంద్రవరం: ప్రముఖ సినీనటుడు చిరంజీవి రాజమహేంద్రవరంలో పర్యటించారు. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఉన్న హోమియోపతి వైద్య కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు అరవింద్‌ ఆర్థిక సహాకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కళాశాలలో రూ.2కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని చిరంజీవి ప్రారంభించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని