Identity: శరవేగంగా.. ‘ఐడెంటిటీ’
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతూ.. రెండో షెడ్యూల్ ముగిసింది. ఇందులో కొన్ని కీలకమైన పతాక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. దర్శకద్వయం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. త్వరలో చివరి షెడ్యూల్కి వెళ్లనున్నట్టు ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. టోవినో థామస్, త్రిషలతో ఉన్న ఓ ఫొటోని జత చేశారు. మరోవైపు టోవినో నటించిన ‘నడికర్’ మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Suma Adda: నాకు నచ్చని ఒకే ఒక పదం ‘మేకప్’!.. సుమతో హీరో కార్తికేయ సూపర్ ఫన్
ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్లో ‘భజే వాయువేగం’ చిత్ర బృందం సందడి చేసింది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు.
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు. -
తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత!
తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. -
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
వినోదభరితమైన ‘సంగీత్’
నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని జంటగా సాద్ ఖాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంగీత్’. నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
పతాక పోరాటంలో నాని
వారంలో ఒక్క రోజు మాత్రమే తనలోని కోపాన్ని చూపించే సూర్య అనే యువకుడిగా తెరపై సందడి చేయనున్నాడు... నాని. కోపానికి ఆ ఒక్క రోజే ఎందుకో తెలియాలంటే మాత్రం ‘సరిపోదా శనివారం’ చూడాల్సిందే. -
ప్రతిఒక్కరూ తమకు అన్వయించుకోగలిగే కథ ఇది
‘రాజు యాదవ్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రంతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. -
హడలెత్తిస్తాం.. నవ్వించేస్తాం
ప్రేమకథలు.. కామెడీ ఎంటర్టైనర్లు.. ఇలా భిన్నమైన జానర్లలో చిత్రాలు వచ్చినప్పటికీ హారర్ చిత్రాలంటే ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది సినీప్రియులకి. మరి ఈ హారర్ చిత్రాలకి కామెడీ తోడైతే ప్రేక్షకులకు పండగే కదా. భయపెడుతూ.. అంతలోనే నవ్వులు పూయించే హాస్యంతో ముందుకు సాగుతుంటాయి ఈ సినిమాలు. ప్రస్తుతం బాలీవుడ్లో కొన్ని హారర్ చిత్రాలు కామెడీ అంశాల మేళవింపుగా రూపొందుతున్నాయి. -
జోడీ కుదిరినట్టేనా?
అద్భుతమైన నటన.. ఆకర్షించే అందంతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది అందాల తార నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. -
హైదరాబాద్లో రామ్చరణ్ ఆట
చాలా రోజులుగా సెట్స్పై ఉన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సినీ ప్రేమికులు... అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడం.... అందులోనూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే... అందులో భారీ హంగులు ఖాయం. వాటిని పక్కాగా తెరపైకి తీసుకు రావడంలో ఏమాత్రం రాజీపడరు శంకర్. -
ఆ మ్యాజిక్ కొన్నిసార్లే..!
సవాళ్లతో కూడిన పాత్రల్ని భుజాన మోసే కొద్దిమంది కథానాయికల్లో కీర్తిసురేశ్ ఒకరు. ‘మహానటి’కి ముందు... తర్వాత అన్నట్టుగా మారింది ఆమె కెరీర్. అప్పట్నుంచి మరింత బాధ్యతగా పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తోంది కీర్తి. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్