Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
భవిష్యత్తులో కొవిడ్ వంటిదే మరో మహమ్మారి ప్రపంచంపై దాడిచేసే అవకాశముందని చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ షీ జెంగ్లీ హెచ్చరించారు. దీనికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
బీజింగ్: చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించి లక్షలాది మందిని బలితీసుకుంది. జనజీవనం స్తంభించేలా చేసింది. ప్రస్తుతం దీని ప్రభావం తగ్గి అంతా సద్దుమణిగినా.. భవిష్యత్తులో కరోనా వంటి మరో ప్రాణాంతక వైరస్ దాడి చేసే అవకాశముందని ప్రముఖ వైరాలజిస్ట్ షీ జెంగ్లీ హెచ్చరించారు. దీనికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
చైనాకు చెందిన జెంగ్లీ.. జంతువుల ద్వారా వ్యాపించే వైరస్లపై పరిశోధనలు చేస్తుంటారు. ఈమెకు ‘బ్యాట్వుమెన్’ అనే పేరుంది. ‘అసెస్మెంట్ అండ్ సెరో-డయాగ్నోసిస్ ఫర్ కరోనా వైరసెస్ విత్ రిస్క్ ఆఫ్ హ్యూమన్ స్పిల్ఓవర్’ పేరుతో జెంగ్లీ పరిశోధనలు చేశారు.‘కరోనా వైరస్ వ్యాధులకు కారణమై ఉంటే.. కచ్చితంగా భవిష్యత్తులోనూ మళ్లీ మహమ్మారి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గబ్బిలాలు, ఎలుకలు, ఒంటెలు, పందులు పాంగోలియన్ తదితర జీవులతోనే ఈ వ్యాధికారక వైరస్ వ్యాపిస్తుంది’ అని పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు. కొవిడ్ను ఎదుర్కొన్నట్లే.. భవిష్యత్తులో వచ్చే ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సంసిద్ధంగా ఉండాలన్నారు.
వైరస్ లక్షణాలు, జనాభా, జన్యు వైవిధ్యం, గతంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిన వైరస్ల ఆధారంగా మానవాళికి ప్రమాదకరమైన 40 కరోనా వైరస్ జాతులపై వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలతో కలిసి జెంగ్లీ ఈ పరిశోధనలు చేశారు. వాటిలో ఇప్పటికే ఆరు జాతుల కరోనా వైరస్లు మనిషికి సోకి వ్యాధులకు కారణమయ్యాయని, మరో మూడు జాతులు జంతువులకు కూడా సోకినట్లు తేలింది. కాగా.. జెంగ్లీ వాదనను చైనాకు చెందిన ఇతర వైరాలజిస్ట్లు తోసిపుచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో