Vijayawada: యువతిపై అత్యాచారం.. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

యువతిపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు కేంద్రమైన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు.

Published : 22 Apr 2022 20:30 IST

యువతిపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు కేంద్రమైన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు.

Tags :

మరిన్ని