Bandi Sanjay : తెరాస నేతల పదవులు.. భాజపా పెట్టిన భిక్ష: బండి సంజయ్‌

తెరాస నేతలు అనుభవిస్తున్న పదవులు భాజపా పెట్టిన భిక్ష అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో పాదయాత్ర చేస్తున్న సంజయ్‌.. కిష్టంపల్లె స్టేజీ వద్ద 100 కి.మీ. యాత్ర పూర్తి చేసుకున్నారు.

Published : 23 Apr 2022 15:12 IST

తెరాస నేతలు అనుభవిస్తున్న పదవులు భాజపా పెట్టిన భిక్ష అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలో పాదయాత్ర చేస్తున్న సంజయ్‌.. కిష్టంపల్లె స్టేజీ వద్ద 100 కి.మీ. యాత్ర పూర్తి చేసుకున్నారు.

Tags :

మరిన్ని