KCR: ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్‌ విందు

రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఎల్బీ నగర్‌లో  ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు.

Published : 29 Apr 2022 18:45 IST

రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఎల్బీ నగర్‌లో  ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు.

Tags :

మరిన్ని