Bandi sanjay: అధికారంలోకి వచ్చాక వాటన్నిటికి సమాధానం చెబుతాం: బండి

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నవారిపై తెరాస అరాచకాలు పెరిగిపోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక వాటన్నిటికీ సమాధానం చెబుతామని హెచ్చరించారు. రేషన్ బియ్యం వెనక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కుంభకోణం చేస్తుందని ఆరోపించారు.

Published : 02 May 2022 10:30 IST

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నవారిపై తెరాస అరాచకాలు పెరిగిపోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక వాటన్నిటికీ సమాధానం చెబుతామని హెచ్చరించారు. రేషన్ బియ్యం వెనక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కుంభకోణం చేస్తుందని ఆరోపించారు.

Tags :

మరిన్ని