Hyderabad: ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు

హైదరాబాద్‌లోని పేదలందరికీ ఉచితంగా అన్ని రకాల రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులోకిరానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 9 రేడియాలజీ మినీహబ్స్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

Published : 11 May 2022 21:55 IST

హైదరాబాద్‌లోని పేదలందరికీ ఉచితంగా అన్ని రకాల రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులోకిరానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 9 రేడియాలజీ మినీహబ్స్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

Tags :

మరిన్ని