Congress: సోనియా,రాహుల్‌ గాంధీలకు ఈడీ నోటీసులు

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్యనేత రాహుల్ గాంధీలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

Published : 01 Jun 2022 16:26 IST

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్యనేత రాహుల్ గాంధీలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

Tags :

మరిన్ని