Andhra News: కేంద్ర పథకాల్ని తమవిగా జగన్ ప్రచారం చేస్తున్నారు: నడ్డా
కేంద్ర పథకాలను తమ పథకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. విజయవాడలో జరిగిన భాజపా శక్తికేంద్ర సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేంద్ర పథకాల వల్ల జరుగుతున్న లబ్ధిపై ప్రజల్ని ప్రత్యక్షంగా కలిసి వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
Published : 06 Jun 2022 15:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు