Congress protest: దిల్లీ ఈడీ కార్యాలయంలో రాహుల్.. హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన ర్యాలీ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్దకు చేరుకుంది. దిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి రాహుల్గాంధీ బయటకు వచ్చే వరకు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు.
Published : 13 Jun 2022 14:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు