Congress protest: దిల్లీ ఈడీ కార్యాలయంలో రాహుల్.. హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన ర్యాలీ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్దకు చేరుకుంది. దిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి రాహుల్గాంధీ బయటకు వచ్చే వరకు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు.
Published : 13 Jun 2022 14:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!