Kabul Gurdwara Attack: కాబుల్ గురుద్వారాపై దాడి తమ పనేనని ప్రకటించిన ఐసిస్
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో కార్తే పర్వాన్ గురుద్వారాపై శనివారం జరిగిన దాడి తమ పనేనని ఐసిస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు అఫ్గాన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఐసిస్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ సభ్యులు టెలికాం గ్రూప్లో పోస్ట్ చేశారు.
Published : 19 Jun 2022 15:25 IST
Tags :